స్వర్ణ సొబగులతో మెరిసిన నిమిషాంబిక

హైదరాబాద్ (బోడుప్పల్), ది వాయిస్: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి శ్రీ మాతా నిమిషాంబికా అమ్మవారు ఆషాడ మాసం మూడో శుక్రవారం సందర్భంగా మంగళప్రదమైన పసుపును అలంకరించుకుని బంగారు వర్ణంలో మెరిసిపోతూ దివ్యమైన అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు. బోడుప్పల్ పెంటారెడ్డి కాలనీలో వేంచేసివున్న అమ్మవారిని శుక్రవారం ఉదయం నుంచే వేలాదిగా భక్తులు దర్శనం చేసుకున్నారు. సౌభాగ్యప్రదాయిని, సర్వమంగళ శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి దివ్య దర్శనం భక్తుల సకల మనోభీష్టాలను నెరవేర్చి, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సుఖశాంతులు చేకూరుస్తుందని […]
శాకంబరీ దేవిగా మాతా నిమిషాంబిక దివ్య దర్శనం

హైదరాబాద్ (బోడుప్పల్), ది వాయిస్: మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ పెంటారెడ్డి కాలనీలో వేంచేసివున్న శ్రీ మాతా నిమిషాంబికా దేవి ఆదివారం భక్తులకు అద్వితీయమైన దర్శనం కల్పించారు. ఆషాడ ఆదివారం సందర్భంగా అమ్మవారు శాకంబరీ దేవిగా అత్యంత వైభవోవేతంగా అలంకరించుకుని భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆషాఢ మాసంలో జగన్మాతను వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, ధాన్యాలు, పండ్లతో అలంకరించి శాకాంబరీ దేవిగా పూజించడం సనాతన సంప్రదాయంలో విశిష్టమైన ఆచారం. “శాకం” అంటే కూరగాయలు. సమస్త జీవరాశులకు […]
మహదేవపూర్ వేణుగోపాల స్వామి ఆలయ అaభివృద్ధికి ఎమ్ఎల్ ఏ అనిల్ కుమార్ రెడ్డి హామీ

– ఎంఎల్ఏ ను కలిసిన ఆలయ పాలక వర్గం హైదరాబాద్ (బీబీనగర్), ది వాయిస్: బీబీనగర్ మండలం లోని మహదేవపూర్ గ్రామంలో కొలువైవున్న అత్యంత పురాతనమైన వేణుగోపాల స్వామి ఆలయ అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని భువనగిరి శాసన సభ్యుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ ఆలయ నూతన పాలక వర్గం ఆదివారం హైదరాబాద్ బంజారా హిల్స్ లో నివాసం ఉంటున్న ఎంఎల్ఏ అనిల్ కుమార్ రెడ్డిని కలిశారు. ఆయనకు ఆలయ […]
ఘనంగా నిమిషాంబ అమ్మవారి కుంకుమార్చన

హైదరాబాద్ (బోడుప్పల్), ది వాయిస్: మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బోడుప్పల్ 10వ డివిజన్ పెంటారెడ్డి కాలనీలో వేంచేసివున్న శ్రీ మాతా నిమిషాంబికాదేవి కుంకుమార్చన ఘనంగా జరిగింది. ఆషాఢమాసం తొలిశుక్రవారం సందర్భంగా మూడు వందల కిలోల కుంకుమతో ఘనంగా అర్చన చేశారు. ఒకవైపు వేలాదిగా మహిళలు లలితా సహస్రనామావళిని చదువుతుండగా, అర్చకస్వాములు చంద్రశేఖర శర్మ, ఉమాకాంత శర్మ ఘనంగా కుంకుమార్చన చేశారు. శుక్రవారం ఉదయం అమ్మవారికి అభిషేకం జరిగిన తర్వాత నుంచి వేలాదిగా భక్తులు దర్శనం చేసుకున్నారు. […]
వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణతోనే స్వచ్ఛమైన పరిసరాలు

మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి హైదరాబాద్ (బోడుప్పల్), ది వాయిస్: పర్యావరణ పరిరక్షణకు వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ అత్యంత అవశ్యమని మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. వ్యర్థాల నిర్వహణ శాస్త్రీయంగా సాగితే స్వచ్ఛమైన పరిసరాలతో ప్రజల ఆరోగ్యం బాగుంటుందని అన్నారు. ప్రజారోగ్యం బాగుండాలంటే ప్రతి చోట కూడా ముఖ్యంగా వ్యర్థాల నిర్వహణ శాస్త్రీయపద్ధతిలో జరగాలని పేర్కొన్నారు. ఆయన శుక్రవారం కార్పొరేషన్ పదో డివిజన్ బోడుప్పల్ లోని మై విల్లాస్ గేటెడ్ […]
Novo Nordisk Unveils Weekly Insulin Therapy in India, Targets Better Diabetes Care

Hyderabad, July 10: Global pharmaceutical company Novo Nordisk has introduced Awiqli (insulin icodec) in the Indian market, bringing the country’s first once-a-week basal insulin therapy for adults living with Type 1 and Type 2 diabetes. Unlike conventional long-acting insulin that requires daily administration, Awiqli is designed to be injected only once every week, reducing the […]
Union Minister Nadda Reviews Progress of AIIMS Bibinagar

– Highlights Expansion of India’s Healthcare Network Hyderabad, the voice: Union Health and Family Welfare Minister Jagat Prakash Nadda on Thursday reviewed the progress of the All India Institute of Medical Sciences (AIIMS), Bibinagar, and underscored the Centre’s commitment to strengthening India’s healthcare infrastructure through expanded medical institutions and improved healthcare services. Addressing officials during […]
రైతుల అభ్యున్నతి మా ప్రధాన లక్ష్యం

బీబీనగర్ పీఏసీఎస్ నూతన అధ్యక్షుడు పొట్టోళ్ల శ్యామ్ గౌడ్ హైదరాబాద్, ది వాయిస్ : రైతుల అభ్యున్నతి, సహకార సంఘాల బలోపేతం, ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని బీబీనగర్ వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షుడు పొట్టొళ్ల శ్యామ్ గౌడ్ తెలిపారు. జిల్లా సహకార శాఖ అధికారి నాగార్జున సమక్షంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్) నూతన పాలకవర్గం సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశంలో సంఘం చైర్మన్ గా […]
బీబీనగర్ పీఏసీఎస్ చైర్మన్ గా శ్యామ్ గౌడ్ బాధ్యతల స్వీకారం

హైదరాబాద్, ది వాయిస్: యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) చైర్మన్ గా కాంగ్రెస్ నాయకుడు పొట్టోళ్ల శ్యామ్ గౌడ్ బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. సొసైటీ సీఈవో శివ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో శ్యామ్ గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. ఆయనతో పాటు మరో ఆరుగురు డైరెక్టర్లుగా పదవీ ప్రమాణం చేశారు. వాకిటి చంద్రశేఖర్ రెడ్డి, ఉప్పలంచి శ్రీకాంత్, గుండు బస్వయ్య యాదవ్, అంటెపు బాలరాజ్, బానోత్ వినోద్ నాయక్, […]
AIIMS Bibinagar Marks World Zoonoses Day with Awareness Initiatives

Bibinagar, July 6, 2026: All India Institute of Medical Sciences (AIIMS) Bibinagar observed World Zoonoses Day on July 6 with a series of awareness programmes highlighting the importance of preventing zoonotic diseases through the One Health approach. World Zoonoses Day commemorates the successful administration of the first rabies vaccine by French scientist Louis Pasteur in […]
